పుదీనా కషాయం
పుదీనా కషాయం
శ్వాసకోస వ్యవస్థను శుద్ధి చేసి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకోకుండా చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి గాలిలో వ్యాపించిన వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రాణ, సత్య | గుణాలను మెరుగుపరిచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పిత్త దోషం కలిగిన వారు శీతాకాలంలో తప్పక తీసుకోవలసిన కషాయం ఇది
కావలసిన పదార్థాలు
పుదీనా ఆకులు - 6
తులసి ఆకులు - 6
నిమ్మగడ్డి - 4 పరకలు
నీళ్లు - రెండు కప్పులు
ఉప్పు లేదా తేనె - రుచికి సరిపడాతయారీ
విధానం
• నీళ్లు వేడి చేయాలి. చిన్న మంట మీద నిమిషం పాటు వేడి చేసిన తర్వాత| పుదీనా, తులసి, తరిగిన నిమ్మగడ్డి వేసి కలపాలి ఉప్పు కలపాలి. లేదా కషాయం తయారైన తర్వాత తేనె కలపాలి ఈ నీటిని వడగట్టి, తాగాలి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి