అరికల అట్టు
అరికల అట్టు
కావలసినవి
అరికలు - అర కప్పు
కంది పప్పు - పావు కప్పు,
పచ్చి సెనగ పప్పు - పావు కప్పు
పెసర పప్పు - ఒక టీ స్పూను,
మినప్పప్పు - ఒక టీ స్పూను,
ఎండు మిర్చి 2
సోంపు - ఒక టీ స్పూను,
ఉల్లి తరుగు - పావు కప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూను,
పుదీనా తరుగు - ఒక టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత
తయారీ:
ఒక పెద్ద గిన్నెలో అరికలు, కంది పప్పు మినప్పప్పు వచ్చి సెనగ వప్పు, పెనర వ్ వేసి తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రెండర్లీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జిత చేసి మరోమారు క్రైండ్ చేసి, అడ్డీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి, ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు. ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెన మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లర వెల్లుల్లి ముద్ద వేయాలి, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి అలంకరించి దోసెను మధ్య మడత వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా అందించాలి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి