అరికల పులావు




 కావలసినవి:


అలికల జయ్యం - ఒక కప్పు, 

ఉల్లి తరుగు - ఒక కప్పు,

 నిలువుగా తరిగిన వచ్చి మిర్చి - 4

అల్లం వెల్లుల్లి ముద్ద-2 టీ స్పూన్లు,

 కూరగాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్, బఠాణీ, 

పాజీరా - అర టీ స్పూను,

 ధనియాల పొడి- ఒక టీ స్పూను

, నిమ్మ రనం - ఒక టీ స్పూను

 నెయ్యి మానె - 2 టేబుల్ స్పూన్లు, 

పాజీరా - అర టీ స్పూను, 

పుదీనా తరుగు పావు కవ్ప

 ఉప్ప - తగినంత, 

బిర్యానీ మసాలా దినుసులు, 

బిర్యానీ ఆకులు - 2

 దాల్చిన చెక్క- దిన్న ముక్క

లవంగాలు - 4,

 ఏలకులు - 2,

 మిరియాలు - అర టీ స్పూను

సోంపు - అర టీ స్పూను,

జాపత్రి - కొద్దిగా


తయారీ: 



ఆరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు

కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు

నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉండాలి. స్థామీద మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి లేరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికల బియ్యంలో నీళ్లు ఒంపేసి, అరికలను మరుగుతున్న నీటిలో వేసి మూతపెట్టి, సన్నటి మంట మీద పులావు వండుకోవాలి. మధ్యలో


ఒకటి రెండుసార్లు గరిటెతో కలిపి మూత ఉంచి ఉడికించాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మ రసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా చల్లి, వేడివేడిగా అందించాలి



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు